యర్రగొండపాలెం పట్టణములోని అంబేద్కర్ భవన్ దగ్గర గల స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎపిజిబి అమ్మానిగూడిపడు బ్రాంచి నుండి 5 యూనిట్స్, వై.పాలెం బ్రాంచి నుండి 5 యూనిట్స్ మొత్తం 10 యూనిట్స్ మంజూరు చేయగా వాటిని .మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది అమ్మానిగూడిపడు లో వైదన.మరియమ్మ, జవ్వాజి.పార్వతి, చెన్నారాయునిపల్లి లో కౌత.సుబ్బలక్షమ్మ, గంగుపల్లి లో పువ్వాడ.సుబ్బలక్షమ్మ, వాదంపల్లి లో పోలిశెట్టి.తిరుమలమ్మ, గురిజేపల్లి లో వి.ప్రభావతి, వై.పాలెం లో షేక్.జైబున్, షేక్.సలీమ, గొంగటి.మహాలక్షమ్మ, యం.మరియమ్మ లకు ఒక్కో యూనిట్ 105000 లతో మొత్తం 10 యూనిట్స్ మంజూరు చేయడం జరిగింది దీనిలో 35% సబ్సిడీ, 10% లబ్ధిదారుని వాటా, 65%బ్యాంక్ రుణం గా మంజూరు చేయడం జరిగింది లబ్ధిదారులతో .మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ యూనిట్స్ పెట్టు కొని ప్రగతి పదం లో నడవాలని తెలియ జేసినారు అలాగే స్త్రీనిది నుండి ఈ సంవత్సరం వై.పాలెం మండలం లో 7 కోట్ల రూపాయలు రుణం ఇచ్చి 100% రికవరీ చేసిన సిబ్బంది ని మంత్రి శాలువా లతో అభినందించారు ఈకార్యక్రమంలో యం.పి.పి. డి.కిరణ్ గౌడ్, జడ్పీటీసీ సి.హెచ్.విజయభాస్కర్, ఎక్స్ ఏ.యం.సి.ఛైర్మెన్ ఒంగోలు.మూర్తిరెడ్డి, కన్వీనర్ కె.సి.హెచ్.ఓబులరెడ్డి ఏరియా కోర్దినేటర్ కుందురు.లక్ష్మిరెడ్డి, ఎపిజిబి మేనేజర్లు చంద్ర శేఖర్, నాగరాజు, స్త్రీనిది మేనేజర్ యం.నరేంద్ర, ఎపియం మూల.వెంకిరెడ్డి, లబ్ది దారులు, విఓఏ లు పాల్గొన్నారు
Home
Andhrapradesh
స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి
Related Posts
Spread the love అమరావతి: వైసీపీ(YCP ) మేనిఫెస్టోచూసి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు.. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ…
Spread the love అమరావతి : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా 2 పేజీలలో 9 ముఖ్య మైనా హామీలతో విడుదల అయ్యింది. ఐతే ఈ వైసీపీ మ్యానిఫెస్టో టీడీపీ…
Spread the love సాక్షిత : 130 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీలో చేరిక రాష్ట్రం పచ్చగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెళ్లకూరు కాలనీ నుంచి…
Spread the love సాక్షిత : గీతారెడ్డి, పూజిత రెడ్డి, ఎన్నికల ప్రచారం వైయస్సార్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ జోష్ కోవూరుమండలం కొత్తూరు హరిజనవాడ, శాంతినగర్ లో ఎన్నికల ప్రచారం భాగంగా వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా నల్లపరెడ్డి…
Spread the love పూజిత రెడ్డి గీత రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు చేరిక మాజీ నీటి సంఘం టిడిపి వైస్ ప్రెసిడెంట్ కోవూరు మండలం ఎన్నికల ప్రచారంలో గీతారెడ్డి ,పూజిత రెడ్డి నిర్వహిస్తున్న సందర్భంగా మనుబోలు సుధీర్ రెడ్డి 50…
Spread the love సాక్షిత : జై భీమ్ రావు భారత పార్టీ కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ళ.శివయ్య మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జేబీపీ పార్టీకి ఓటు వేసి నియోజకవర్గం లోని అన్ని సమస్యలు పరిష్కారం చూపటానికి అవకాశం కల్పించాలని…
Spread the love విషయం…… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళా సోదరీమణులు ఉక్కుపాదం మోపాలి.. మహిళలకు ఎంవి శ్రీ భరత్. పల్లా .ఎన్నికల ముందు ద దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన .మరుక్షణం…
Spread the love ఎన్నికల వేళ క్రోసూరు మండలంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. క్రోసూరు మండలం దొడ్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నేత షేక్ ఖాశం సైదాతో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. దొడ్లేరులో జరిగిన…
Spread the love ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం…
Spread the love వైసీపీలో చేరిన రూరల్ పంచాయతీ యువకులు– సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అనంత అనంతపురం రూరల్ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద…