భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అయితే.. ఈ సమావేశానికి భద్రాద్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం…
రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద క్యూసీసీఏ ఛైర్మన్, జీడిమెట్ల గ్రేస్ కాస్పల్ చర్చ్ పాస్టర్ శౌరి…
దుగ్గిరాల మార్కెట్ యార్డ్ లో నాలుగో విడత వైయస్సార్ చేయూత నగదు మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే, ఇంచార్జి మురుగుడు లావణ్య , మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ…
హైదరాబాద్: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ…
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యేందుకు మినహాయింపు కోరిన కేజ్రీవాల్.. బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉన్నందున కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు కోరిన…
బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు ఎన్నికల కమిషన్కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో కీలక వివరాలు పేర్కొన్న…
వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని ,…
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సాక్షిత మెదక్ ప్రతినిధి: గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిం చి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ…
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
క్యాంపు కార్యాలయం నుంచి హోం,విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్…
వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కారుమంచి గ్రామం లోని రైతు భరోసా కేంద్రం నందు రైతులకు ప్రభుత్వం ద్వారా రాయితీ పై మంచి శనగల (విత్తనాలు) పంపిణీ కార్యక్రమం ను *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * మాజీ శాసనసభ్యులు మక్కెన…