తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ . బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు.…
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారుసాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్…
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశంనిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు.…
తేదీ 13-04-2024 స్థానిక గోదావరిఖని లోని జనక్ భవన్ యందు INTUC RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షత నశ్రీపాద రావు 25 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్…
బిఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఈరోజు నగరంలోని బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలకు హాజరైన…
టీ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు జలక్. బీ ఫాం సిద్ధం అయింది 99 వేల రూపాయలు ఫోన్ పే చేయండి అంటూ అభ్యర్థులకు ఫోన్లు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం… పార్టీ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని గాంధీ…
దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో రెసిడెన్షియల్…
గాంధీ భవన్ లో మహిళా దినోత్సవం వేడుకలుపాల్గొన్న సంగారెడ్డి జిల్ల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కాట సుధా శ్రీనివాస్ గౌడ్ *సాక్షిత : *గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలో…
మార్చి 7న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం సమావేశానికి రావాలని ఏపీ, తెలంగాణ సీఎస్ లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన కేంద్ర హోంశాఖ
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ ఏకే భవన్ వద్ద 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ శ్రీమతి కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసి, నాణ్యతా లోపాలు లేకుండా గడువులోపట పనులను పూర్తి…