ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ ఏకే భవన్ వద్ద 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ శ్రీమతి కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసి, నాణ్యతా లోపాలు లేకుండా గడువులోపట పనులను పూర్తి…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే…
తెలంగాణా భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తున్న సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్
లోకసభ ఎన్నికల సమావేశానికి తెలంగాణ ప్రగతి భవన్ బయలుదేరిన గద్వాల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు.
హైదరాబాద్ సమావేశానికి బస్సులో బయలుదేరిన ఎమ్మెల్యే హైదరాబాదులో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని గద్వాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్…
సాక్షిత హైదరాబాద్ : రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పాల్గొని పాయసం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని…
లోక్సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశం. సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…
ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు తదితరులు.. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కునర్ కుమార్…
ప్రజా భవన్ లో ప్రజా దర్బార్-ప్రజా దర్బార్ లో మంత్రి శ్రీధర్ బాబు సాక్షిత :-ప్రజా దర్బార్ లో ప్రజల సమస్యలు వింటున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుజ్యోతిరావు పులే భవన్…
బీఆర్ఎస్ యువజన విభాగం అద్వర్యంలో తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం…ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ …. దీక్షా దివస్ సందర్భంగా ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…
నిజాంపేట్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు రాష్ట్ర ప్రతి భవన్ సందర్శనానికై బస్సులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉదయం బొల్లారం లోని రాష్ట్ర…