తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల

Spread the love

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .

బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు.

అధినేతకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు,శ్రేణులు, కార్యకర్తలు.

తెలంగాణ భవన్ నుండి మిర్యాల గూడ బయలు దేరిన కేసీఆర్

Related Posts

You cannot copy content of this page