షేక్ పేట గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్:ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలోరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం…

దుండిగల్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం

దుండిగల్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, దుండిగల్…

గాజులరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం

గాజులరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; గాజులరామారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కేకేఎం…

శ్రీనివాస్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ

శ్రీనివాస్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; చింతల్ 128 డివిజన్ పరిధి శ్రీనివాస్…

కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్: మంత్రి సీరియస్

నిజామాబాద్:ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు.…

పాఠశాలలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

పాఠశాలలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎచ్ఎమ్ వసంత.. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తిరుమలకుంట మండల పరిషిత్ కేంద్ర ప్రాథమికొన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా కన్నుల పండవగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.…

పర్వత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మం , అన్నయ్య సి రవి 12వ వర్ధంతి

సాక్షిత : పర్వత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మం , అన్నయ్య సి రవి 12వ వర్ధంతి సందర్భంగా బ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి ప్రభుత్వ…

ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చల్లూరు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం,,,,,,,,,, గురుదేవోభవ, పితృదేవోభవ, ఎస్, ఎస్, సి,1997-98, బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన, చల్లూరు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో రంగ రంగ…

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యమన ఊరు-మన బడి కార్యక్రమంతో మారుతున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలుఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను…

You cannot copy content of this page