పలు పార్థివదేహాన్ని లకు పూలమాలవేసి, నివాళులర్పించిన ఎమ్మెల్యే
పలు పార్థివదేహాన్ని లకు పూలమాలవేసి, నివాళులర్పించిన ఎమ్మెల్యే గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోనిఇందు వాసి గ్రామంలో మాజీ సర్పంచ్ దుల్లయ్య తల్లి చిన్న నర్సమ్మ మరియు […]
పలు పార్థివదేహాన్ని లకు పూలమాలవేసి, నివాళులర్పించిన ఎమ్మెల్యే గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోనిఇందు వాసి గ్రామంలో మాజీ సర్పంచ్ దుల్లయ్య తల్లి చిన్న నర్సమ్మ మరియు […]
ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర మండలం లోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు
జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకోసం జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. మార్చిలో స్పెషల్ డీఎస్సీ
సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు సూర్యాపేట ): సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన
బీసీలకు తీరని అన్యాయం,14న రాష్ట్ర బంద్ : ఆర్ కృష్ణయ్య హైదరాబాద్, : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ
విజయవాడ పశ్చిమలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ ఆర్ సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్
పోతరాజు జీవితం నేటి కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శం విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్. తమ్మిన పోతరాజు జీవితంకమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శం కామ్రేడ్ తమ్మిన పోతరాజు
మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టిని సారించండి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశం హెచ్ఎండిఏ ద్వారా రూ. 10కోట్ల నిధులు
తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ ఛార్జిలను పెంచడం సరికాదు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గం: సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నందు గత కొన్ని రోజుల
మానసిక ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం.. మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషిచేద్దామని.. దేశంలో ఎక్కడాలేని విధంగా కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యానికి
బీరంగూడ – కిష్టారెడ్డిపేట రహదారి పరిధిలో జంక్షన్ల అభివృద్ధికి నిధులుకోటి 50 లక్షల రూపాయలతో జంక్షన్ల అభివృద్ధిజంక్షన్లలో మహనీయుల విగ్రహాలు..పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. టీటీడీ ఫిర్యాదుతో కేసు నమోదు టీటీడీపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ మహ్మద్ రఫీక్ అనే వ్యక్తిపై కేసు నమోదు అన్నప్రసాద
నందిగామ హనుమంతుపాలెంలో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి స్థల పరిశీలన. నందిగామ: నందిగామ పట్టణంలోని హనుమంతుపాలెం గ్రామంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం
నందిగామ పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్.. నందిగామ పట్టణం గాంధీ సెంటర్ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువుల
రైల్వే కోడూరు నియోజకవర్గం * అస్వస్థతకు గురైన రాధాకృష్ణ ని పరామర్శించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో రాధాకృష్ణ ని పరామర్శించి..కుటుంబానికి
పేటలో బాణసంచా షాపుల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి! అమ్మే ధరలపై అధికారులు చర్యలు తీసుకోండి నిబంధనల ప్రకారం షాపులు ఉన్నాయా!? అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్..
విజయవాడ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా “వైస్సార్సీపీ కోటి సంతకాల” పోస్టర్ రిలీజ్ కార్యక్రమం.. NTR జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పాయింట్స్.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు
దాతలు ముందుకు రావాలి… ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలి రాజమహేంద్రవరం, దాతలు ముందుకొచ్చి ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)
ఘనంగా జన్మదిన వేడుకలు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి 20మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన సోషల్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ సాక్షిత వనపర్తి మూసాపేట మండలం
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణంలోని 6 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త గా కొనసాగుతున్న పొనకంటి కృష్ణయ్య అనారోగ్యంతో
వార్డ్ మెంబర్ కు కూడా గెలిచే అవకాశం ఇవ్వదుఎమ్మెల్యే మేఘారెడ్డి_ సాక్షిత వనపర్తి రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలలో ప్రతిపక్షాలకు
ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు సూర్యాపేట జిల్లా ప్రతినిధి ): సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ వ్యాపారవేత్త, యమ ప్రభాకర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా
ఆరు గ్యారెంటీల మాదిరిగానే బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మనోభావాలు ఆత్మగౌరవాన్నీ అగౌరవపరిచిన కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం బిఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతుంది మాజీ
జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ గారు, డిఆర్ఓ, వ్యవసాయ, హార్టికల్చర్ మరియు ప్రణాళిక శాఖ అధికారులు సమీక్ష సమావేశంలో హాజరయ్యారు. ముందుగా అన్నమయ్య జిల్లాతో కలుపుకొని మొత్తం
శ్రీ కోనేరు కోటేశ్వరరావు దంపతులు వారి కుటుంబీకుల పేరున మొత్తం రూ.1,50,000/- ఒక లక్ష రూపాయలు ఉచిత ప్రసాదమునకు మరియు రూపాయలు యాభై వేలు అన్నదానమునకు రెండు
గోదావరి మహా పుష్కరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి– ఆర్డీవో రాణి సుస్మిత భక్తుల సౌకర్యాల కోసం సమగ్ర చర్యలు చేపడదాం– ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
ఓంక్యాప్ ద్వారా లక్ష బ్లూకాలర్ ఉద్యోగాల కల్పనే లక్ష్యం అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయండి ఐటిఐల అభివృద్ధికి మిషన్ మోడ్ లో చర్యలు చేపట్టండి స్కిల్ డెవలప్
రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్ ను ప్రభుత్వం నియమించింది. గతంలో ఈ పోస్టులో పనిచేసిన హిమాన్షశుక్లాను నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడంతో..