పోలీసు శాఖచే మెగా రక్తదాన శిబిరం
పోలీసు శాఖచే మెగా రక్తదాన శిబిరం ** శిబిరాన్ని ప్రారంభించిన తిరుపతి జిల్లా ఎస్పీ సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రక్తదానం ద్వారా ప్రజలకు ప్రాణదానం చేసే […]
పోలీసు శాఖచే మెగా రక్తదాన శిబిరం ** శిబిరాన్ని ప్రారంభించిన తిరుపతి జిల్లా ఎస్పీ సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రక్తదానం ద్వారా ప్రజలకు ప్రాణదానం చేసే […]
పేట పురపాలక సంఘంలో అక్రమ నిర్మాణాల పర్వం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్పై తీవ్ర ఆరోపణలు చిలకలూరిపేట మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతి ప్లానింగ్ విభాగంగా మారిపోయింది.
తుఫాను నేపథ్యంలోప్రధాన డ్రైన్లలో పూడికలు తొలగింపు… జోరు వానలో పనులు పరిశీలించినశానిటరీ ఇనస్పెక్టర్ సిహెచ్ రమణారావు చిలకలూరిపేట మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్
తాగునీరు కలుషితం కాకుండా చూడండి ** ఇన్ చార్జి జాయింట్ కలెక్టర్ మౌర్య ఆదేశం….. సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని ప్రజలకు పంపిణీ చేస్తున్న త్రాగునీరు
రైళ్ల రాకపోకలపై హెల్ప్ డెస్క్లు ఏర్పాటు సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రైళ్ల రాకపోకలపై హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి స్టేషన్
తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి కలెక్టర్ బి.యం. సంతోష్ తుపాను ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ
124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కామన్ ఎదురుగ ఉన్న దర్గా లో మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన గార్వి షరీఫ్ కార్యక్రమానికి
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్ గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిమీ, కాకినాడకి 150 కిమీ, విశాఖపట్నంకి 250
ఉన్నవా గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు కాలిన ఘటన.. ఎడ్లపాడు మండల పరిధిలోని ఉన్నవ గ్రామంలో ఈరోజు దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ పెంకుటిల్లు
ఎడ్లపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి పర్యటన.. ఎడ్లపాడుమండలం, ఎడ్లపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక రైతులతో సమావేశమై,
త్వరలో రోబోటిక్ సర్జరీలు ** సన్నాహాలు చేస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ వెల్లడి సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని “స్విమ్స్” ఆస్పత్రిలో త్వరలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కార్యాలయ కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న విజయవాడ దుర్గమ్మ దర్శనం.సాక్షిత విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న సతీసమేతంగా, తమ కుటుంబసభ్యులతో
అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి.ఐకెపి కేంద్రాలలో నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో 48 గంటల పాటు
కే సీ ఆర్ బావ,హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళి అర్పించిన కేసీఆర్
జిల్లాలో రేపు కూడా పాఠశాలలు,కాలేజీలకు సెలవు….. సాక్షిత : పల్నాడు జిల్లా 29వ తేదీ అనగా రేపు బుధవారం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
మొంథా తుఫాన్ పై అప్రమత్తంగా ఉండండి…ఎమ్మెల్యే ఎంజీఆర్ సహాయక చర్యలపై డివిజనల్,జిల్లా స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే మండల స్థాయి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన
చట్ పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు. “సూర్యుడి కిరణాలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయాలని, సౌభాగ్యం
శ్రీశైలం లోని మహా శక్తి పీఠం మరియు జ్యోతిర్లింగం కలిసున్న శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి వారిని దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ మాజీ కౌన్సిలర్
వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే కఠిన చర్యలు: డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సమరం రెడ్డి శంకర్పల్లి: అక్టోబర్ 25: (సాక్షిత): వాహనాదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్
రాష్ట్రాభివృద్ధి జగన్ రెడ్డికి నచ్చదా…? ** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో
కళాకారులకు పుట్టినిల్లు వనపర్తి ప్రతిభ గల కళాకారులను రేపటి తరానికి పరిచయం చేయడమే సాహితీ కళా వేదిక లక్ష్యం……. సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్ సాక్షిత
నాలాకు అంకుర హోమ్స్ కు ఎటువంటి సంబంధం లేదు ప్రకృతిని మార్చడం ఎవరి వల్లా సాధ్యం కాదు: అంకుర హోమ్స్ అధినేత జైపాల్ రెడ్డి.…. సాక్షిత శంకర్పల్లి
భక్తిశ్రద్దలతో నాగులచవితి పూజలు సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలం కళాకారులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ
ఎడ్లపాడు మండల ప్రజలకు పోలీసుల హెచ్చరిక. సాక్షిత : తుఫాను ప్రభావంతో ఎడ్లపాడు మండలంలో కురువనున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ టి.శివరామకృష్ణ
30న స్విమ్స్ మెడికల్ కోర్సులకు కౌన్సిలింగ్ ** ఆఫ్ లైన్ విధానం ద్వారా నిర్వహణ సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ పరిధిలోని వివిధ
యువ భారత్ శక్తి ఫౌండేషన్ సహకారంతో చెక్ అందించిన : ఎమ్మెల్యే జారే సాక్షిత : అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నవేంసూరు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ లో పాల్గొన్న బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్
పరమేశ్వర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నర్సారెడ్డి భూపతి రెడ్డి . ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు
బీసీ బిల్లును ఆమోదిస్తారా…రాజీనామా చేస్తారా.. బీసీల రాజ్యాధికారానికి రాజ్ భవన్ అడ్డు— బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ సాక్షిత వనపర్తి