పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్
గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిమీ, కాకినాడకి 150 కిమీ, విశాఖపట్నంకి 250 కిమీ దూరంలో కేంద్రీకృతం
తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం
సహయక చర్యల్లో అధికారులకు సహకరించండి
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
