పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు

సంగారెడ్డి: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో ఆయన మైనింగ్ చేసేందుకు భూమిని తీసుకున్నారు. పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని…
నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి

నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి

నేరేడ్ మేట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా స్థాయి నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్…
బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దోహదం: నిరంజన్‌ రెడ్డి

బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దోహదం: నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌:-బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్‌ఎస్‌ నేత నిరంజన్‌ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం…
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 17వ డివిజన్ కార్పొరేటర్,ఆలయ కమిటీ చైర్మన్ ఆగం రాజు ముదిరాజ్ ,మరియు స్థానిక డివిజన్ అనుబంధ కమిటీల సభ్యులు,నాయకులు.ఈ సందర్భంగా వచ్చే నెల 15న కౌసల్య కాలనీ…
కంఠాత్మకూర్ వాగు పై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

కంఠాత్మకూర్ వాగు పై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ…
సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి..

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఏపి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్ ఎంపి టికెట్ ఆశించిన జితేందర్.. డికె.అరుణకు మహబూబ్ నగర్ ఎంపి టికెట్ కేటాయించిన బిజెపి..దీంతో అసంతృప్తితో ఉన్న జితేందర్.. సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్.. ఢిల్లీ వెళ్లి మల్లిఖార్జున ఖర్గే…
2019 ఎలెక్షన్లో జగమోహన్ రెడ్డి గెలించింది కేవలం 25 లక్షల ఓట్లతోనే

2019 ఎలెక్షన్లో జగమోహన్ రెడ్డి గెలించింది కేవలం 25 లక్షల ఓట్లతోనే

యువత లో 75నుంచి 80శాతం చైతన్య వంతులు అయితే కనుక మళ్ళీ ఇలాంటి దుర్మార్గపు పాలన వచ్చే అవకాశం లేదు కాబట్టి యువతకు ఎవరు పూలబాట వేస్తారో తెలుసుకోవాలి.. పేమ్మసాని చంద్రశేఖర్గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి.. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలుమంత్రులతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు *సాక్షిత * : భద్రాచలం సీతారామ చంద్రుల స్వామివారిని సీఎం రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా భద్రాద్రి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ…
ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,1వ డివిజన్ కార్పొరేటర్…
మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్…
రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడి గా చింపుల సత్యనారాయణ రెడ్డి

రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడి గా చింపుల సత్యనారాయణ రెడ్డి

సాక్షిత చేవెళ్ల: రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఛింపుల సత్య నారాయణ రెడ్డికి స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమితులయ్యారు. స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా నియమించబడిన సందర్భంగా చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జ్ పామేన బీమ్ భరత్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు…
తీర్థాల సంగమేశ్వరుడు, కూసుమంచి గణపేశ్వరాలయాలను సందర్శించిన దయాకర్ రెడ్డి దంపతులు

తీర్థాల సంగమేశ్వరుడు, కూసుమంచి గణపేశ్వరాలయాలను సందర్శించిన దయాకర్ రెడ్డి దంపతులు

: తీర్థాల సంగమేశ్వరుడు, కూసుమంచి గణపేశ్వరాలయాలను సందర్శించిన దయాకర్ రెడ్డి దంపతులునియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలేరు నియోజకవర్గంలోని పలు శైవక్షేత్రాలను తెలంగాణ రెవెన్యూ, గృహ…
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ , మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి , మద్దాల గిరి…
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు – నర్సారెడ్డి భూపతి రెడ్డి .

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు – నర్సారెడ్డి భూపతి రెడ్డి .

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి కి ఆపాదించడం సబబు కాదు అని టి‌పి‌సి‌సి…
వెయ్యి స్తంభాల గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

వెయ్యి స్తంభాల గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

సాక్షిత*వరంగల్ జిల్లా :వరంగల్‌ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భం గా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాకతీయులు నిర్మిం చిన పురాతన…
*మహా శివరాత్రి పురస్కరించుకొని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం

*మహా శివరాత్రి పురస్కరించుకొని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం

*మహా శివరాత్రి పురస్కరించుకొని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…మహా శివరాత్రి పర్వ దినం అతి పవిత్ర దినమని,శివుడికి అత్యంత…
బంజారాహిల్స్ లో బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బంజారాహిల్స్ లో బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో రెసిడెన్షియల్…
కొండ విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం: బిజెపి సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి

కొండ విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం: బిజెపి సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: చేవెళ్ల గడ్డపై బిజెపి బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గండు రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి చేవెళ్ల…
అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్:బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో ఆయన…
సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది.ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా.మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి.కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.మీరు మీ సక్సెస్ ను ఆస్వాదించండి, కానీ ఎప్పుడూ మీ బాధ్యతను…
ఆల్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక*గౌరవాధ్యక్షులుగా తుంబూరు దయాకర్ రెడ్డి

ఆల్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక*గౌరవాధ్యక్షులుగా తుంబూరు దయాకర్ రెడ్డి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :ఖమ్మంజిల్లా ఆల్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్ 2024-2026కి గాను నూతన కమిటీ ఎన్నికైంది. అసోసియేషన్ అధ్యక్షులుగా మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్…
రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. చందర్లపాడు గ్రామంలో బుధవారం రాత్రి బూత్ నెం. 20,…
వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన మంత్రి  శ్రీమతి విడదల రజిని

వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీమతి విడదల రజిని

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీమతి విడదల రజిని . 45వ డివిజన్ కార్పొరేటర్ యక్కాలురి మారుతి,పార్టీ నేత కోలింగారెడ్డి ఆధ్వర్యంలో కొరిటెపాడు ప్రధాన రహదారిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్…
రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ ఫారం ఉపయోగపడు తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం…
మల్లికార్జున్ రెడ్డికి శుభాకాంక్షలు దొడ్డం రెడ్డి

మల్లికార్జున్ రెడ్డికి శుభాకాంక్షలు దొడ్డం రెడ్డి

బుచ్చి, వవ్వేరు కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి ని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని తెలిపిన రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి…
శ్రీ జోగులాంబ రెసిడెన్సి (లాడ్జి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

శ్రీ జోగులాంబ రెసిడెన్సి (లాడ్జి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

ఫరూక్ నగర్ మండలం జోగమ్మ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ జోగులాంబ రెసిడెన్సి (లాడ్జి)ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల…
శ్రీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

శ్రీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

రామేశ్వరంలో శివలింగానికి ప్రత్యేక పూజలు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామేశ్వరం లో శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర…
ఎల్‌బీ స్టేడియంలో నియామ‌క ప‌త్రాలు అందించే కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఎల్‌బీ స్టేడియంలో నియామ‌క ప‌త్రాలు అందించే కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందుకొని తెలంగాణ భ‌విష్య‌త్‌ను, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్ద‌డానికి వ‌చ్చిన‌ వారంద‌రికి మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు ఎల్‌బీ స్టేడియం చ‌రిత్ర‌లో శాశ్వ‌తంగా నిలిచిపోతుంది.. ఇదే ఎల్బీ స్టేడియం 2004లో నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి రైతుల‌కు ఉచిత క‌రెంటు,…
నెల్లూరు ఎస్.పి.తిరుమలేశ్వర్ రెడ్డి కామెంట్స్..

నెల్లూరు ఎస్.పి.తిరుమలేశ్వర్ రెడ్డి కామెంట్స్..

జిల్లా రవాణా శాఖ అధికారి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టాం. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉంది ఈ సంస్థకు పునీత్ డైరెక్టర్ గా ఉన్నారు… నారాయణ సంస్థ కు కూడా ఆయనే డైరెక్టర్…
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి  మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం…
కోవూరు టిడిపి తరపున పోటీ చేసేది నేనే.పోలం రెడ్డి దినేష్ రెడ్డి.

కోవూరు టిడిపి తరపున పోటీ చేసేది నేనే.పోలం రెడ్డి దినేష్ రెడ్డి.

కోవూరు టిడిపి అభ్యర్థిగా తానే ఉంటానని దీంట్లో మరో అనుమానం లేదని కోవూరు టీడీపీ ఇన్చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్పష్టం చేశారు,ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య కథనాలను నమ్మవద్దని…
ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

సాక్షిత : ప్రధాని వస్తే.. గవర్నర్‌, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా మేడిగడ్డకు అందరికంటే మేమే ముందు వెళ్లాం మేడిగడ్డపై డ్యామ్‌…
పరామర్శలతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన ప్రారంభం

పరామర్శలతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన ప్రారంభం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం : తెలంగాణ ముచ్చట్లు కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి నేలకొండపల్లి మండలం నుంచి ఉభయ జిల్లాల పర్యటన ప్రారంభించారు. తొలుత ముజ్జుగూడెం గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రేగుల చిన్నపుల్లయ్య భార్యను పరామర్శించారు. మెరుగైన…