కోలన్ గోపాల్ రెడ్డి ని ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిసి

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిసి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదాన్ని మేయర్ దంపతులకు అందించడం జరిగింది.అదే విధంగా కార్పొరేటర్ చిట్ల దివాకర్ తో మర్యాద పూర్వకంగా కలిసిన రామకృష్ణ.ఈ సందర్భంగా రిఫ్లెక్షన్ గురు వారి చిన్నారుల ఆర్ట్ ఫెస్ట్ 2024 వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగదీష్ యాదవ్,సుదర్శన్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,యువ కిరణ్ రెడ్డి,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page