శంకర్‌పల్లి: MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలి: స్పీకర్

Spread the love

చేవెళ్ల MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ నాయకులు స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ కలిసికట్టుగా ఒకే జట్టుగా నాయకులంతా కలిసి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సూచించారు. నాయకులు ప్రవీణ్ కుమార్, గోపాల్ రెడ్డి, చంద్రమౌళి, రామ్ రెడ్డి, పాండురంగారెడ్డి, బాలకృష్ణారెడ్డి ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page