బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా

BRS party's Malkajgiri MP candidate Ragidi Lakshmareddy is aiming to win నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి 20వ డివిజన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ ,…

వనపర్తి పట్టణ కేంద్రంలోని మార్నింగ్ వాక్ లో మల్లు రవి గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం.

ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లురవి ని గెలిపించాలని కోరుతూ వనపర్తి పట్టణం కేంద్రంలోని గాంధీ చౌక్ లో మన ప్రజల డాక్టర్ పగిడాల…

మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత – మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా

ఎల్. బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం…. సాక్షిత* : జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…మల్కాజిగిరి అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన పట్నం సునీత – మహేందర్ రెడ్డి ని…

చంద్రబాబు ని ముఖ్యమంత్రి చేసుకోవడమే మనందరి లక్ష్యంగా పని చేద్దాం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి.రాజేంద్రప్రసాద్

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాల సౌరి గారిని, బోడె ప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరిన రాజేంద్రప్రసాద్…

బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా…

బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కేపిహెచ్బీ కాలనీలో మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డి తో కలిసి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శిరీష బాబురావు ప్రచారం నిర్వహించారు.. కేపిహెచ్బి కాలనీలోని 2వ మరియు 3వ రోడ్లలో…

శంకర్‌పల్లి: MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలి: స్పీకర్

చేవెళ్ల MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ నాయకులు స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ కలిసికట్టుగా ఒకే జట్టుగా నాయకులంతా కలిసి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్…

ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా జిల్లాలో అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో చెక్ పోస్ట్ల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలి.

గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి నగదు, విలువైన వస్తువులు, అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను నిరోధించడంలో భాగంగా…

ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యంగా జగన్ పాలన సాగుతోంది: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

న్యూ చిట్యాలలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ పేదవాళ్లకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. బెల్లంకొండ మండలం న్యూ చిట్యాలలో ఏర్పాటు చేసిన…
Whatsapp Image 2023 11 25 At 3.44.15 Pm

మాధవరం కృష్ణారావు గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో గడపగడపకు ప్రచారం

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో గడపగడపకు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి జరిగిన అభివృద్ధి మరియు…
Whatsapp Image 2023 11 23 At 2.54.25 Pm

బిజెపి గెలుపే లక్ష్యంగా భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం

బిజెపి అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల పరిధి రాళ్లకత్వ గ్రామంలో మండల అధ్యక్షుడు వంగేటి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది ముఖ్య ప్రచార రథసారథి అసెంబ్లీ మాజీ…

You cannot copy content of this page