బిజెపి గెలుపే లక్ష్యంగా భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం

Spread the love

బిజెపి అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం

పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల పరిధి రాళ్లకత్వ గ్రామంలో మండల అధ్యక్షుడు వంగేటి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది ముఖ్య ప్రచార రథసారథి అసెంబ్లీ మాజీ కన్వీనర్ నర్సింగ్ రావు పాల్గొని ప్రతి గడపగడపకు నరేంద్ర మోడీ అభివృద్ధిని వివరిస్తూ సంక్షేమ పథకాలను తెలుపుతూ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు మండల అధ్యక్షులు మాట్లాడుతూ అధికార ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే టైం వచ్చిందని ప్రతి ఒక్కరు భావితరాలను మన భవిష్యత్తును ఆలోచించి నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను స్వాగతం పలుకుతూ మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ బూత్ అధ్యక్షుడు మహేష్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గడపగడపకు ప్రచారం చేయడం జరిగిందని బిజెపి నాయకులు కార్యకర్తలు తెలపడం జరిగింది.

Whatsapp Image 2023 11 23 At 2.54.25 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page