గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దివంగత కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపాదరావు…

శంకర్‌పల్లి: MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలి: స్పీకర్

చేవెళ్ల MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ నాయకులు స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ కలిసికట్టుగా ఒకే జట్టుగా నాయకులంతా కలిసి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్…

అసెంబ్లీ ఎన్నికలకు మించి పని చేయాలి: స్పీకర్ ప్రసాద్ కుమార్

శంకర్‌పల్లి: అసెంబ్లీ ఎన్నికలకు మించి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మండల మున్సిపల్ కు చెందిన నాయకులు స్పీకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితులు…

కోటప్పకొండ వద్ద ఉన్న కాకతీయ సత్రం ఆవరణంలో మాజీ స్పీకర్, మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం

కోటప్పకొండ వద్ద ఉన్న కాకతీయ సత్రం ఆవరణంలో మాజీ స్పీకర్, మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. కోడెల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా…

8 మంది ఎమ్మేల్యేల పై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

వైసిపి పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ,శ్రీదేవి టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్

8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం వైకాపా, తెదేపా ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణన్యాయనిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకున్న స్పీకర్ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేనినలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు…
Whatsapp Image 2024 01 29 At 12.38.10 Pm

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో నేరుగా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లనున్న…

గౌరవ వందనం స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గౌరవ వందనం స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

కాబోయే అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా. కాబోయేఅసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించడం జరిగింది వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు

మిత్రుడు శాసనసభ స్పీకర్ గా కాబోతునందుకు సంతోషకరం – గొట్టిముక్కల పాండురంగా రావు

ఎమ్మెల్యే గా గెలిపొందిన గడ్డం ప్రసాద్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల పాండురంగ రావు, గొట్టిముక్కల పాండురంగ రావు మాట్లాడుతూ గడ్డం ప్రసాద్…

You cannot copy content of this page