8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Spread the love

అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం వైకాపా, తెదేపా ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ
న్యాయనిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకున్న స్పీకర్
ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేని
నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైకాపా, తెదేపా పిటిషన్లు
వైకాపా పిటిషన్‌లో ఆనం, మేకపాటి, కోటంరెడ్డి, శ్రీదేవి
తెదేపా పిటిషన్‌లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌

Related Posts

You cannot copy content of this page