అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం వైకాపా, తెదేపా ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణన్యాయనిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకున్న స్పీకర్ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేనినలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు…
టిడిపి ఎమ్మెల్యేలపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ శాసనసభ గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంటగలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని వైసీపీ తట్టుకోలేకపోతుంది.అసెంబ్లీ ఘటన రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డే.౼ నందికనుమ బ్రహ్మయ్యటీడీపీ ప్రకాశం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ…