బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64…

స్వచ్ఛందంగా 40 మంది వాలంటీర్లు రాజీనామా

కోవూరు పేద ప్రజలకు మధ్ధతుగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ని మరలా ముఖ్యమంత్రి గా చేయాలనే ఆశయంతో నెల్లూరు పార్లమెంటు అభ్యర్ధి విజయ సాయి రెడ్డి,కోవూరు శాసన సభ అభ్యర్ధి నల్లప రెడ్డి ప్రసన్న…

కేసులో నుండి ఒకరిని తప్పించబోయి 15 మంది బలి

ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు సీఐలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19…

100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు: కేసీఆర్

Mar 31, 2024, 100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు: కేసీఆర్వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘మూడు జిల్లాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించాను. రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.…

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు.. ఈ మేరకు…

కోల్‌కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని…

అర్హులైన 6661 మంది మహిళా లబ్ధిదారులకు 12 కోట్ల 48 లక్షల రూ|| జమ చేయడం జరిగింది – యువనేత

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన…

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయంనుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప…

15 లక్షల మంది కార్యకర్తలతో కనివీని ఎరుగని రీతిలో పల్నాడు

15 లక్షల మంది కార్యకర్తలతో కనివీని ఎరుగని రీతిలో పల్నాడులో మార్చ్ 3న వైఎస్ఆర్సీపీ సిధ్ధం సభ: అనిల్ కుమార్ యాదవ్ వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అలాగే పల్నాడు ప్రజలు పెద్ద ఎత్తున…

8 మంది ఎమ్మేల్యేల పై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

వైసిపి పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ,శ్రీదేవి టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్

You cannot copy content of this page