అసెంబ్లీ ఎన్నికలకు మించి పని చేయాలి: స్పీకర్ ప్రసాద్ కుమార్

Spread the love

శంకర్‌పల్లి: అసెంబ్లీ ఎన్నికలకు మించి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మండల మున్సిపల్ కు చెందిన నాయకులు స్పీకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితులు వచ్చాయన్నారు. MLC మహేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ భీమ్ భరత్, మాజీ MPTC ఎజాస్, మాజీ AMC డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page