కావలి సైకిల్ స్పీడ్ పెంచిన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి..

కావలి పట్టణ 27వ వార్డులో భారీ స్వాగతం పలికిన ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు _ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ…

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన

అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన -సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత లోకసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మైక్రో అబ్జర్వర్స్…

మచిలీపట్నం వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు)

జన జాతరను విజయవంతం చేద్దాం: చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్

జన జాతరను విజయవంతం చేద్దాం: చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్‌పల్లి: ఏప్రిల్ 05: (మన సాక్షి): నేడు తుక్కుగూడలో జరిగే జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్…

మీరా కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జి భీమ్ భరత్!

లోక్ సభ మాజీ స్పీకర్, మాజీ విదేశీ వ్యవహారాల ఉన్నతాధికారి, భారత మాజీ ఉప ప్రధాని మాన్యశ్రి గౌరవ జగజ్జీవన్ గారి ముద్దు బిడ్డ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, శ్రీమతి మీరాకుమార్ గారి 79 వ జన్మ దినాన్ని పురస్కరించుకుని, చేవెళ్ల…

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర…

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

విజయవాడ:-సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…

అసెంబ్లీ ఎన్నికలకు మించి పని చేయాలి: స్పీకర్ ప్రసాద్ కుమార్

శంకర్‌పల్లి: అసెంబ్లీ ఎన్నికలకు మించి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మండల మున్సిపల్ కు చెందిన నాయకులు స్పీకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితులు…

మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ

మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగనున్న వైఎస్ షర్మిల? ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

You cannot copy content of this page