జన జాతరను విజయవంతం చేద్దాం: చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్

Spread the love

జన జాతరను విజయవంతం చేద్దాం: చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్

శంకర్‌పల్లి: ఏప్రిల్ 05: (మన సాక్షి): నేడు తుక్కుగూడలో జరిగే జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు మండల, మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో టీపీసీసీ సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు చంద్రమౌళి, శ్రీనివాస్ రెడ్డి, ఎజాస్, అనంత్ రెడ్డి, మహబూబ్ హుస్సేన్, యాదయ్య గౌడ్, రఘుపతి రెడ్డి, ప్రశాంత్, శశికాంత్, శివ యాదవ్, శంకర్, నాగమణి, శ్రీకాంత్, శారు, అస్లాం, శ్రీనివాస్ ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page