జన జాతరను విజయవంతం చేద్దాం: చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్పల్లి: ఏప్రిల్ 05: (మన సాక్షి): నేడు తుక్కుగూడలో జరిగే జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్…
తెలంగాణ జన జాతరను విజయవంతం చేయండి -నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈ నెల 6 వ తారీఖున తుక్కగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించనున్న తెలంగాణ జన జాతరను విజయవంతం చేయాలని నగర…
యువనేత శంఖారావ సభ విజయవంతం చేద్దాం పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ .. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సవితమ్మ విలేకరుల సమావేశంలో…
నేటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో పల్స్ పోలియో కు సంబంధించి పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడే…
సాక్షితతిరుపతి నగరం : ఒంగోలు సిద్దంకు తిరుపతి నుండి 15వేల మంది వెలదాం: ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్* టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అధ్యక్షతన, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి…
ప్రజలంతా కలసికట్టుగా” సిద్ధం సభను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా పేర్కొన్నారు.మార్చి 3వ తేదీనఉమ్మడి గుంటూరు, ప్రకాశం నెల్లూరు జిల్లా తరుపున జరిగే సిద్ధం సభ ఉద్దేశించి “తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల…
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈనెల 5వ తేదీ సోమవారం రోజున తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం పదో మహాసభ ఖమ్మం లోని వైరా రోడ్ నందు గల ఎస్ ఆర్ కన్వెన్షన్ నందు ఉదయం 10 నుండి…
నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ,జోన్ 4 ఇంఛార్జి భూమిరెడ్డి రాంగోపాల్…
వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ కెసిఆర్ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనందు కోరారు
4 విడత కృష్ణాజిల్లాలో వారాహి విజయయాత్ర విజయవంతం చేయండి బాపట్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఈనెల 21వ తారీకు రేపు కృష్ణాజిల్లాలోనే 4 విడత వారాహి విజయ యాత్ర ప్రారంభమవుతుంది…