మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి

Spread the love

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ప్రగతి నగర్ తిరుమల హిల్స్ శేషాద్రి అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిధులుగా మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుమార్తె పట్నం మనీషా రెడ్డి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,NMC కాంగ్రెస్ అధ్యక్షుడు కోలన్ రాజశేఖర్ రెడ్డి ,మహిళా అధ్యక్షురాలు కడియాల ఇందిరా ,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట్నం సునీత మహేందర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని,ప్రజలకు ఎల్లపుడూ సేవ చేసే వ్యక్తి సునీతమ్మ ని, ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని,సునితమ్మ గెలుపునకు అందరూ కృషి చేయగలరని కోరడం జరిగింది.ఈ సమావేశంలో సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,22వ డివిజన్ ప్రెసిడెంట్ వాసు, NMC కాంగ్రెస్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గిరిజకుమారి,జెనరల్ సెక్రెటరీ యశోద,సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page