పడుగుపాడులో వలసల పరంపరం, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం పడుగుపాడు కాటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి,ఆధ్వర్యంలో 100 మంది కుటుంబాలతో టిడిపి ఆత్మీయ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొనడం జరిగింది,…
జన జాతరను విజయవంతం చేద్దాం: చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్పల్లి: ఏప్రిల్ 05: (మన సాక్షి): నేడు తుక్కుగూడలో జరిగే జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్…
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు సిద్ధిపేట;వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు కృషి చేద్దామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ అన్నారు. హైదరాబాదులో బుధవారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ…
నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ,జోన్ 4 ఇంఛార్జి భూమిరెడ్డి రాంగోపాల్…
సాక్షిత : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు ..ఈనెల 8న అచ్చంపేటకు మంత్రి రాకలిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపనమహిళలకు బతుకమ్మ చీరల పంపిణీఉప్పునుంతల మండలానికి సంబంధించిన 17కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ అచ్చంపేట: మంత్రి కేటీఆర్ అచ్చంపేట పర్యటనను దిగ్విజయం…
మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం…తాండూరును అభివృద్ధి పరుచుకుందాం….* మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు సాక్షిత : తాండూరు నియోజకవర్గపరిధిలోని అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. *పట్లోళ్ల దీప…
పటాన్చెరు మండలం బీరంగూడ కు చెందిన యూరో కిడ్స్ విద్యార్థులు ‘ఫామ్ ల్యాండ్ విసిట్,’ పేరిట విద్యార్థులకు రైతుల పట్ల అవగాహన తెలిపేందుకు అలాగే పచ్చని పర్యావరణాన్ని వీక్షించే విధంగా వాళ్లకి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో, ఎప్పటికీ పార్కులు, మాల్స్ లో,…
సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్””మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని 3వ వార్డు మరియు 15వ వార్డులో ఉదయం 06:30 AM నుండి 10:30 AM వరకు పర్యటించారు.రైల్వే…
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో Z P H shool పరిధిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరా ప్రసాద్ ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించి చిరుధాన్యాల అవగాహన…
Let’s come to Delhi and complain to the central government – BJP state president Somu Veerraju విజయవాడ ఢిల్లీకి రండి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్…