కొండపల్లి లో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష ఎన్నికల ప్రచారం

Spread the love

స్థానిక మహిళలు పార్టీ నాయకులు, అభిమానులతో కొండపల్లి లోని డిఏవి స్కూల్ ఏరియా అంబేద్కర్ నగర్ వడ్డెరనగర్ లో వసంత శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమం కోనసాగింది

ప్రతి ఇంటింటికి వెళ్ళి వారిని అప్యాయంగా పలకరిస్తూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాదు ని విజయవాడ యంపి గా కేశినేని శివనాథ్ ని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు

ఈ సందర్బంగా మహిళలు హరతులు పట్టి అత్మీయ స్వాగతం పలికి మేము సైతం అంటూ వారు కూడా ప్రచారం లో పాల్గొంటున్నారు

ఈ కార్యక్రమం లో జనసేన వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page