తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు విజయాన్ని కాంక్షిస్తూ సతీమణి శీరిష విస్తృతంగా ఎన్నికల ప్రచారం
ఇబ్రహీంపట్నం లోని ఫెర్రి డౌన్ లో కొనసాగుతున్న ప్రచారం బుదవారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి…
తెలంగాణలో ఎంపీ టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మాదిగలను పూర్తిగా విస్మరించిందని MRPS వ్యస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం స్థానికంగా బాలాజీ గ్రాండ్లో విలేకరుల సమీవేశం లో మాట్లాడుతూ మూడు ఎంపీ స్థానాల్లో ఒకటి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్కె దెబ్బ…
స్వేచ్చగా, న్యాయబద్ధంగా సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహించడమే మొదటి ప్రాధాన్యత. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహా పుణ్యక్షేత్రం భక్తులకు భద్రతే ప్రధాన లక్ష్యం శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తా.. పరిరక్షించడాన్ని అత్యంత కీలకంగా తీసుకుంటా. పోలీసులు ప్రజలకు…
హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటరీ ముఖ్యనేతల సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారిని ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య మర్యాద పూర్వకంగా కలిశారు
పెద్దపల్లి నియోజకవర్గం గర్రెపల్లి లో ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి సమ్మక్క సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీ కృష్ణ….
దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎంపీ రాములు తో కలిసి సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ కి గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు…
సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు గట్టి షాక్ తగిలినట్లైంది.కాగా,…
చందానగర్ డివిజన్ పరిధిలోని కృష్ణ దేవాదాయ నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు GHMC మరియు జలమండలి అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన…
వైసిపి కు రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు. ఎంపీ పదవికు కూడా రాజీనామా పల్నాడు జిల్లా ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారు. నా వంతుగా నేను పల్నాడు…
జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్, కృష్ణ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీలో అయోధ్యలోని శ్రీరాముని అక్షింతలు ప్రతి ఇంటికి పంపిణీ
గణేష్ నగర్ లోని సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన కార్యక్రమంలో ఆకుల రాజేందర్, కొండపర్తి ప్రవీణ్, ముకుంద సుధాకర్, అప్పల రవీందర్, మాడిశెట్టి శ్రీకాంత్, ఎంసాని సమ్మయ్య, ఉమాకర్ రెడ్డి, పింగిలి శ్రీరామ్ రెడ్డి, అవిరినేని సంపత్ రావు,…