కెసిఆర్ ను కలిసిన చింతనిప్పు కృష్ణ చైతన్య

Spread the love

హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటరీ ముఖ్యనేతల సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారిని ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య మర్యాద పూర్వకంగా కలిశారు

Related Posts

You cannot copy content of this page