AP:జల్లెడపడుతున్న పోలీసులు భారీగా బైండోవర్ కేసులు

SAKSHITHA NEWS

AP: There are a lot of bindover cases being investigated by the police

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు..

ఇక, పల్నాడు జిల్లాలో పోలీసులను కౌంటింగ్ ప్రక్రియ టెన్షన్ పెడుతుంది. పోలింగ్ పూర్తైన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకున్న పోలీసులకు నాయకులు షాక్ ఇచ్చారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరగటంతో మరింత అప్రమత్తం అయ్యారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సెలవులు ఇచ్చేది లేదని పోలీస్ శాఖ తేల్చి చెప్పేసింది. మరోవైపు స్ట్రాంగ్ రూములపై డ్రోన్ ల ఎగరవేత కూడా నిషేధించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ లు చేస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. పోల్ డే హింస నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. హింసాత్మక ఘటనలు, ఎన్నికల కమిషన్ (ఈసీ) వేటుతో పోలీసుల్లో వణుకు మొదలైంది. మూల మూలలా కార్డాన్ చర్చ్ కొనసాగిస్తున్నారు. అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. కౌంటిగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారందర్నీ పోలీస్ స్టేషన్లకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన ఎన్నికల నేరాలకు పాల్పడే వారిని దూరంగా ఉండే స్టేషన్లకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై ఏపీ పోలీసులు నిషేధం విధించారు.

WhatsApp Image 2024 05 21 at 12.24.39

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSనెల్లూరు జిల్లా ..కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్ వద్ద మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎనిమిదో వర్ధంతి వేడుకలు.. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి .. నిరుపేద కుటుంబంలో…


SAKSHITHA NEWS

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSశ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. అటు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుకుంటున్నాయి తుంగభద్ర…


SAKSHITHA NEWS

You Missed

కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్

కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్..   లాస్ట్ డేట్

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 14 views
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 14 views
గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం

రైతు బీమా దరఖాస్తుకు వేళాయె..ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 10 views
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె..ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం

You cannot copy content of this page