నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 13 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు -ట్రాఫిక్ ఏసీపీ నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న లెటర్స్ ను తొలగించి నగరంలో చక్కర్లు కొడుతున్న 13 ద్విచక్ర వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్…
కొత్తగా 157 కేసులు నమోదైనట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కోట్లాడే వారిపై కేసులు ఉంటాయని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామెన భీమ్ భరత్ అన్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలను ఓటర్లకు వివరించారు.…
ఓటమి భయంతోనే చంద్రబాబు పై అక్రమ కేసులు వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల సాక్షి త న్యూస్……. రాజకీయ వేధింపు కేసులు సరికాదు చంద్రబాబు గారి ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి…
రిలే నిరాహార దీక్ష 3వ రోజు సైకో పాలన లో ప్రజలకు రక్షణ కరువైంది వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శుక్రవారం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు…
చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి_కలిశెట్టి ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం15-09-2023 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై సిఐడి పోలీసులు బనాయించిన అక్రమ కేసులను సత్వరమే ఎతివేయాలని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం…
3 కేసులు నమోదు డిఎస్పీ ఎమ్.కిషార్ కుమార్మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల వాటిపై 3 కేసులు నమోదు చేసినట్లు మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. కేసు…
దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ(health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా(Corona) పాజిటివ్గా నిర్థారణ అయింది. ఇటీవల కొత్త…
*సాక్షిత : *సీఐ.ఏ. సైదులు. ఎస్సై ఏ.రమేష్. ఆదేశాలతో సి సి ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకున్నారు.నిందితులను పట్టుకోడానికి చాకచక్యం వహించిన క్రైమ్ టీం కానిస్టేబుల్ నజీర్. చిరంజీవి.ని అభినందించిన సిఐ.ఎస్ఐనాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి సీఐ ఎస్సై…