రాజకీయ వేధింపు కేసులు సరికాదు

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల

సాక్షి త న్యూస్…….

రాజకీయ వేధింపు కేసులు సరికాదు

చంద్రబాబు గారి ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పై ఏపీ ప్రభుత్వం రాజకీయ వేధింపుల కేసులు పెట్టడం సరైన పద్దతి కాదని అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు అన్నారు. ప్రజాస్వామ్యంలో కక్షపూరిత కేసులు సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప రాజకీయంగా వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. చంద్రబాబు గారి ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ఖండించారు
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పైన ప్రతిపక్షాలు నానా రకాలుగా మాట్లాడుతున్న ఇష్టానుసారం ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని ఏపీలో మాత్రం ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణం అన్నారు.

Related Posts

You cannot copy content of this page