మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి కి ఆపాదించడం సబబు కాదు అని టిపిసిసి…
గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్రెడ్డి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్కు ఇక్కడే పునాది పడింది గత ప్రభుత్వం తప్పులు ఒప్పుకొని…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల సాక్షి త న్యూస్……. రాజకీయ వేధింపు కేసులు సరికాదు చంద్రబాబు గారి ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి…
మహమ్మదీయ కళాశాలపై కక్ష సాధింపు సరికాదు— ట్రాక్టర్ కొనుగోలుకు 6 లక్షలు చెల్లించాము— 50 లక్షలు కావాలంటూ బారుగూడెం సర్పంచ్ వేధింపులు— విలేకరుల సమావేశంలో మహమ్మదీయ కళాశాల ప్రిన్సిపాల్ ఆవేదన సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం రూరల్ మండలం,…