కావలి పట్టణ 27వ వార్డులో భారీ స్వాగతం పలికిన ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు _ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ…
కొండపల్లి లో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష ఎన్నికల ప్రచారం
స్థానిక మహిళలు పార్టీ నాయకులు, అభిమానులతో కొండపల్లి లోని డిఏవి స్కూల్ ఏరియా అంబేద్కర్ నగర్ వడ్డెరనగర్ లో వసంత శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమం కోనసాగింది ప్రతి ఇంటింటికి వెళ్ళి వారిని అప్యాయంగా పలకరిస్తూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్…
పెనమలూరు నియోజకవర్గం,ఉయ్యూరు టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెదేపా, జనసేన, బిజెపి నాయకుల, కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రసంగించిన రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రానికి, మన బిడ్డలకు…
వివిధ అంశాలపై 2 గంటల పాటు సాగిన కీలక చర్చ భేటీలో పాల్గొన్న పవన్, పురందేశ్వరి, అరుణ్సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచారశైలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతల చర్చ ప్రధాని…