వీటిపియస్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పిన మడమ తిప్పిన నాయకుడు జగన్మోహనరెడ్డి *

Spread the love

ఇబ్రహీంపట్నం లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వారు ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు *

ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం లో మాట్లాడుతూ
చంద్రబాబు నాయిడు కాంట్రాక్ట్ కార్మికులకు 110 శాతం జీతాలు పెంచగా జగన్మోహనరెడ్డి కేవలం 20 శాతం మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారు
జగన్మోహనరెడ్డి తప్ప రాష్ట్రాన్ని పాలించిన నేతలంతా కార్మికులకు న్యాయం చేశారు*
ఇబ్రహీంపట్నం లో ఉన్న విటీపియస్ సంస్థ ను వైసిపీ ప్రభుత్వం ఓ పాడి గేదలా వాడుకుంది… నిరంతరం వాడుకుంటూనే ఉందని తెలిపారు
చంద్రబాబు నాయిడు అధికారం లోకి రాగానే వీటిపియస్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు

ఈ సందర్బంగాకార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు

Related Posts

You cannot copy content of this page