ఇబ్రహీంపట్నం లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వారు ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు * ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన…
ఎలక్షన్ లో గెలుపు మాట పక్కన బెట్టి?ఉమ్మడి జిల్లాల(గుంటూరు, పల్నాడు)..ఎంపీ అభ్యర్థులు.. గుంటూరు మిర్చి లాగా.. యమ సౌండు గురూ…నేతల ఆస్తులు కోట్లలో..అయిన సింపుల్ అండ్ సాఫ్ట్ గా ప్రజలకు చేరువలో? గుంటూరు, పల్నాడు జిల్లాలో లోక్సభకు పోటీచేసే అభ్యర్థులు ఒకరికొకకరు…
రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్…అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA గ్రంధి .శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్త విధితమే……
మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య .. నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య పూర్తిగా మద్యపానం చేసి ఓట్లు అడుగుతాను అన్న జగన్మోహన్ రెడ్డి అసత్య మాటలను ఖండిస్తూ వారి…
చేనేతరంగాన్ని దత్తత తీసుకుంటానన్న నారా లోకేష్ వీవర్ కమ్యూనిటీకి చేయూతనందించే బృహత్తర ప్రణాళిక రూపకల్పన మంగళగిరిలో టాటా తనేరా సహకారంతో పైలట్ ప్రాజెక్టు వీవర్శాల ఆరంభించిన బ్రాహ్మిణి చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న నారా కుటుంబం మంగళగిరి చేనేత చీరలు…
మీరంతా గర్వపడేలా తిరుపతిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . స్థానిక 8వ వార్డు మునిశేఖర్ రాయల్ మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో…
ఓటు అడిగే హక్కు ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది రాష్ట్రంలో రూ 2,570 కోట్లు రుణమాఫీ ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ నాలుగో విడతలో నియోజకవర్గంలో 4572 గ్రూపులకు రూ. 37.87 కోట్ల లబ్ది ” ఆసరా ” కార్యక్రమంలో…
ఎంపీ కేశినేని నాని కృషి అభినందనీయం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, నాది…ఎంపీ కేశినేని నానిది ఒకటే మాట అని, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు అని, మిగతా సందర్భాలలో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పని…
పటాన్ చెరులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను ప్రారంభించిన కాట శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ‘మహాలక్ష్మి’ పథకాన్ని పటాన్…
మాట తప్పని మడమతిప్పని నేత సీఎం కెసిఆర్ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద …
ప్రజా శ్రేయస్సు, సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తూ మాట తప్పని మడమతిప్పని నేత ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ గారేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి లోని ఎమ్మెల్యే…