ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా…

వైసీపీ కి షాక్ ఇచ్చిన మద్దిశెట్టి, మానుగుంట,ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

జగన్ బస్సు యాత్రకు దూరంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కందుకూరు, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జగన్ బస్సు యాత్ర ఉన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి బెంగళూరులో ఉన్న…

కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను

కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసులపై ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది.

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె కేరళలో పర్యటించారు. ఆమె పోటీ గురించి చాలా మంది విలేకరులు అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నిధుల కొరత కారణంగా…

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చిన మైనార్టీ కుటుంబ సభ్యులు

సాక్షిత : చుట్టం చూపుగా ఎన్నికల సమయంలో వచ్చే నాయకుడు మాకు వద్దు, కరోనా కష్టకాలంలో మాకు అండగా నిలిచి ధైర్యం చెప్పి మా కడుపు నింపిన నాయకుడికే మా మద్దతు – ముస్లిం సోదరులు ముస్లిం సోదరుల ప్రేమ వెలకట్టలేనిది,జగనన్న…

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర…

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం.

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం. జర్నలిస్టులు తరుపున అధికారులని నిలదీసిన కొల్లు రవీంద్ర. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలకు సంబంధించి జిల్లా కమిటీ (సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి రోజా సంతకం చేసిన తీర్మాన) కాపీ చించి…

మైనర్ కు బైక్ ఇచ్చిన తండ్రికి జైలు

మైనార్టీ తీరని కుమారుడికి బైక్ ఇచ్చిన తండ్రికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు ఈనెల 8న హనుమకొండ తెలంగాణ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ చిన్న గూడూరు కు చెందిన 14 ఏళ్ల…

ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.

ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. *సాక్షిత * : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని సీపీఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పోరాటం తో…

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. BRS పార్టీ పిలుపు మేరకు బుధవారం అమీర్ పేట లోని మైత్రివనం…

You cannot copy content of this page