ఇబ్రహీంపట్నం లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వారు ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు * ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన…
భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం…
సింగరేణి ఉద్యోగులకు తీపి కబురు అందింది. సింగరేణి ఉద్యోగులకు ప్రమాద భీమాను భారీగా పెంచనున్నారు. సింగరేణి కార్మికులకు కోటిరూపా యాల ప్రమాద భీమాను ఇచ్చేందుకు యూనియన్ బ్యాంక్ అధికారులు అంగీకరిం చారు.ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా..…
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మండల సిఐటీయూ కన్వీనర్…
సంక్రాంతి పండుగ కానుకగా … మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా …. మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులను అందించడం జరిగింది..
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో మధ్యాహ్నం భోజనం కార్మికులకు కనీసం వేతనం చెల్లించాలి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ సాక్షిత అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలొమధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని, కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని సిఐటియు…
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికి డబల్ బెడ్రూం ఇస్తానని హామీలు ఇచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికి కనీసం దరఖాస్తు చేసుకున్న వారిలో 5 శాతం ప్రజలకు కూడా ఇండ్లను ఇవ్వకపోవడం అన్యాయమని ముఖ్యంగా…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం జన్మదినం సందర్బంగా ఆయన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణి చేసారు. ఈ…
జనక్ ప్రసాద్, intuc జాతీయ నాయకులు…. కలకత్తా లో వెజ్ బోర్డ్ సమావేశం జరిగింది. భారత దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 సంవత్సరాలకొకసారి ఈ సమావేశం జరుగుతుంది. 19% శాతం మినిమం గ్యారంటీ తో 25 శాతం అలవెన్సులతో…