పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం జన్మదినం సందర్బంగా ఆయన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర కన్వీనర్ ఉప్పల రాజు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి నాయకులు మోతె శ్రీనివాస్, ఏర్వ వెంకట్, సాయిరాం రెడ్డి, జూల సందీప్, మధు, ఈశ్వర్ రెడ్డి, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page