హస్తం పేదల నేస్తం అని, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన…
21వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి .డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కి మద్దతుగా తలపెట్టిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరు పాల్గొనాలని మనవి…. రూట్ మాప్…:-కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ నందు మొదలయి,వివేకానంద నగర్ డివిజన్,అల్విన్ కాలనీ…
శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి
శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అల్లుడు రాజేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ, దత్తత్రయ…
చేవెళ్ల MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్పల్లి మున్సిపల్ నాయకులు స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ కలిసికట్టుగా ఒకే జట్టుగా నాయకులంతా కలిసి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్…
రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. IPC 504 కింద కేసు నమోదు
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని గట్టెపల్లి మరియు రుద్రారం గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని సయ్యద్ అల్లీపూర్ మరియు ఇజ్రాచిట్టెంపల్లి గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,…
షాక్ లో బీఆర్ఎస్ నాయకులు ఎవరి రంజిత్ కుమార్ మండలంలో చర్చ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రోజు రోజుకు రసవత్తరంగ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇందులో భాగంగా తాండూర్ మండలంలోని బీఆర్ఎస్కు భారీ…
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటీ శాఖ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ “కేటీఆర్” ని, హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన, చేవెళ్ల ఎంపీ “డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి”మరియు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్…
4 ఎకరాలలో 3 కోట్ల 95 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభోత్సవం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్…