కేటీఆర్ ని, హైదరాబాద్ లో కలిసిన, చేవెళ్ల ఎంపీ ‘డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటీ శాఖ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ “కేటీఆర్” ని, హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన, చేవెళ్ల ఎంపీ “డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి”మరియు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” .*

ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page