శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

Spread the love

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అల్లుడు రాజేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ, దత్తత్రయ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేస్ 1, ఆల్విన్ కాలనీ ఫేస్ 2, సాయి నగర్ ఈస్ట్, సాయి నగర్ వెస్ట్, హనుమాన్ నగర్, తులసి నగర్, ధరణి నగర్, చంద్రమ్మ కాలనీ, ఎన్టీఆర్ నగర్, శిల్ప బృందావనం కాలనీలలోని రామలయాలను దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, గుడ్ల శ్రీనివాస్, పోశెట్టిగౌడ్, యాదగిరి, సంగమేష్, అగ్రవాసు, షౌకత్ అలీ మున్నా, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page