కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మాయ మాటలు చెప్పే పార్టీ బిజెపి కాదు: ఈటెల రాజేందర్

Spread the love

మల్కాజిగిరి నియోజకవర్గం, వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో 300 మంది మహిళలతో మహిళా సమేళణం అనే కార్యక్రమాన్ని వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి బిజెపి పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారి సతీమణి ఈటల జమున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ అన్ని వర్గాల మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు.

ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పటి బిఆర్ఎస్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలతో అమలు చేయలేని పథకాలు ఆశ చూపి మోసం చేస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు వారి సాధికారత కార్యక్రమంలో వికే.మహేష్ ,ఉమ మహేశ్వరీ ,ఓం ప్రకాష్ , ఉడత నవీన్,నీలం శ్రీనివాస్,సుశీల ,అంజలి, సాయి సురేష్,శ్రీకాంత్, జగదీష్ చారీ,నరేందర్, శివ,చారీ,వెంకటేష్, జ్యోతి ,సుమలత, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page