టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో హయత్ నగర్, మాన్సూరాబాద్, నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం నిర్వహించడం…
ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ సర్వేపల్లికి జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్న ప్రజానీకం తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెం పంచాయతీలో వైసీపీకి గుడ్ బై చెప్పేసిన పెద్దకాపు, ఉప సర్పంచ్ తో…
అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాక, పోకలు కు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలోలో ఏపీ లో ప్రసిద్ది గాంచిన గుంటూరు రైల్వే స్టేషన్లో ఈరోజు(సోమవారం) ఉదయం 4: 30 గంటలకు రాయగడ నుంచి గుంటూరు కు చేరుకున్న రైలు…
మోటార్ సైకిల్ చోరీ ని చేదించిన వెల్దుర్తి పోలీసులు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా ను అభినందించిన జిల్లా ఎస్పీ ఒకరు అరెస్ట్ ఇద్దరు పరారీ 16 మోటర్ సైకిల్ లు స్వాధీనంవీటి విలువ ₹6,40,000/ కర్నూలు జిల్లా ఎస్పీ…
కోదాడ,హుజూర్ నగర్ మీ సేవ కేంద్రాల లో నే తయారీ…కోదాడ లో ఒకరు…హుజూర్ నగర్ లో మరొకరు ఎకరానికి 3 వేలు ఇస్తే చాలు నకిలీ పట్టా బుక్ రెడీ ఎగబడి నకిలీ పాసు బుక్ లు చేయించుకుంటున్న ప్రజలు ఒక్కొక్కరి…
బిఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ఎన్నికల వేళ పార్టీ మారుతున్న నాయకులు: భీం భరత్ సమక్షంలో చేరికలు సాక్షితశంకర్పల్లి: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయని…
-జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈ నెల 5 నుండి ఇవిఎం ల ఫస్ట్ లెవల్ చెకప్ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.…
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వు లు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి…
ప్రజాపాలన అభయా హస్తం గ్యారెంటీ ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మున్సిపల్ 11 వ వార్డులో ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … హనుమకొండ జిల్లా.. వర్ధన్నపేట మున్సిపల్ పరిధి లోని 11వ వార్డు అభయాసం గ్యారంటీ దరఖాస్తుల…
నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్*రానున్న ఎన్నికల్లో ఈవియం, వివిప్యాట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. ఈవియం, వివిప్యాట్ల వినియోగంపై ప్రజలకు…