సనాతన ధార్మికాచరణమే విశ్వకల్యాణ కారకం

Spread the love

సిద్దనగట్టులో ప్రారంభమైన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

మనిషిని మనీషిగా మార్చే సనాతన ధార్మికాచరణమే విశ్వకల్యాణ కారకమని , కవిరాజహంస బిరుదాంకితులు, ధార్మిక ప్రవచకులు డాక్టర్ తొగట సురేశ్ బాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్యాపిలి మండలం,సిద్దనగట్టు గ్రామంలో వెలసిన శ్రీ రామాలయం నందు ప్రారంభమైన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు శ్రీమద్రామాయణంపై సుదీర్ఘంగా ప్రవచించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, గ్రామ పెద్దలు ముడియాల సూర్యప్రకాశ్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, కె.కర్ణుడు, డి.శంకరయ్య కె.నరసింహుడు, డి.రాముడు, ఓబులేసు, కె.ఓబులేసు, కె.శ్రీదేవి, డి.రంగమ్మ, డి.రామేశ్వరమ్మ, లక్ష్మీదేవి, రాములమ్మ, సరస్వతి, నాగలక్షుమ్మ, వెంకటేశ్వరమ్మ,

Related Posts

You cannot copy content of this page