ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి .

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ముస్లిం మైనారిటీ సోదరులు రంజాన్ పర్వదినం పండుగ సందర్భంగా భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వారందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ ఒక్కరు కూడా సాదర భావంతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page