కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి గణేష్

Spread the love

కంటోన్మెంట్ నియోజకవర్గం * లో *ఇంటింటా ప్రచారం నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునిత మహేందర్ రెడ్డి గారు మరియు కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ … ఈ ఎన్నికల్లో *మల్కాజిగిరి పార్లమెంట్ మరియు కంటోన్మెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు… గాంధీనగర్, కాకాగుడా, లక్ష్మీ నగర్, సాకలిబస్తీ, లాల్ బజార్, శాస్త్రి నగర్, చిన్న కమెల, పెద్దమ్మ టెంపుల్, రసూల్ పుర, ఇందిరమ్మ నగర్, రీసాల బజార్, చింతల్ బస్తి, వడ్డెర బస్తి, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page