సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా…

కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి గణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గం * లో *ఇంటింటా ప్రచారం నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునిత మహేందర్ రెడ్డి గారు మరియు కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ … ఈ ఎన్నికల్లో *మల్కాజిగిరి పార్లమెంట్ మరియు కంటోన్మెంట్ నియోజక…

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు

పటాన్‌చెరు : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 23న ఎమ్మెల్యే లాస్యనందిత కారు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ సమీపంలో అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్‌ ఆకాశ్‌ నిద్రమత్తులో…

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన లాస్య..…

పటాన్‌చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం

హైదరాబాద్‌: పటాన్‌చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.ముందు వెళ్తోన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్‌ఆర్‌పై రెండో లైనులో వెళ్తోన్న…

ఎంతో భవిష్యత్ కలిగిన కంటోన్మెంట్ MLA లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మృతి

ఎంతో భవిష్యత్ కలిగిన కంటోన్మెంట్ MLA లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందడం చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించిన విషయం తెలుసుకున్న…

కంటోన్మెంట్ లో గోపు రమణ రెడ్డి ఆధ్వర్యంలో యోగ డే

ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో యోగ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. యోగా క్యాంప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నల్ డిహెచ్ రావు , శ్రీమతి ఉష , డాక్టర్ కుసుమ శర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా కార్యక్రమానికి రావడం…

కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్య పరిష్కారానికి మద్దతు

Seeking support to solve the problem of closure of cantonment roads కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్య పరిష్కారానికి మద్దతు కోరుతూ ఎమ్మెల్యేను కలిసిన మర్రి రాజశేఖర్ రెడ్డి… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

You cannot copy content of this page