కంటోన్మెంట్ లో గోపు రమణ రెడ్డి ఆధ్వర్యంలో యోగ డే

Spread the love

ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో యోగ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. యోగా క్యాంప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నల్ డిహెచ్ రావు , శ్రీమతి ఉష , డాక్టర్ కుసుమ శర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా కార్యక్రమానికి రావడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది .అనంతరం అనేక వ్యాయామాలు చేసి చూపించి, యోగ వల్ల ఉపయోగాలు తెలియజేయడం జరిగింది . ఇంటర్నేషనల్ యోగ డే కార్యక్రమం ఆర్కే పురం ఆఫీసర్స్ కాలనీ వైట్ హౌస్ నందు గోపు రమణ రెడ్డి అధ్వర్యంలో లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా చేయటం వల్ల ఉపయోగాలు అనంతరము సర్టిఫికెట్, అల్పాహారం తోటి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నరసింహ గౌడ్ , పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page