టీపీసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి

Spread the love

టీపీసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు చిట్ల దివాకర్, సురేష్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్,వెంగయ్య చౌదరీ,ఆవుల జగదీష్ యాదవ్,నాగరాజ్ యాదవ్,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా,సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా,తలారి సాయి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి,శ్రీ హర్ష ఆమంచి,మురిగేశ్,ఉదయ్, సురేంద్ర కుమార్ యాదవ్,ఆయా డివిజన్ల ఇతర ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి పార్టీలో చేరిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, పాత మరియు కొత్త నాయకులందరూ సమన్వయంతో పనిచేసి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts

You cannot copy content of this page