బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలి : సిహెచ్.శిరోమణి పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సాక్షిత సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులను యుద్ధ ప్రాతిపదికన మూసివేయాలని పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. శిరోమణి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో పిఓడబ్ల్యు జిల్లా కమిటీ సమావేశం జిల్లా…

కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.

ఆటోను ఢీ కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు బోధిలోకి బోల్తా పడిన ఎక్సైజ్ శాఖ వాహనం. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్న అవనిగడ్డ ఎస్సై రమేష్..

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తెదేపా మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్• గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్‌ సాయంతో లోకేష్ ఫోన్‌ను ట్యాప్…

టీపీసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి

టీపీసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు చిట్ల దివాకర్, సురేష్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సీనియర్…

శంకర్పల్లి ప్రధాన చౌరస్తాయందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి

శంకర్పల్లి ప్రధాన చౌరస్తాయందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా పూల మాలలతో ఆయనకు నివాళులు అర్పించినాము ఈ సందర్భంగా మూడ నమ్మకాల నిర్మూలన సంఘం(MNS) రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అయిన బండారి బాలకిషన్ మాట్లాడుతూ సమాజంలో…

కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా…

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొల్లా మేరీకుమారి

MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన దొంతిమాల చంద్రశేఖర్, బొల్లా మేరికూమారి .. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొల్లా మేరీకుమారి, ఎన్.టి.ఆర్. జిల్లా సెక్రెటరీగా దొంతిమాల చంద్రశేఖర్…

డివిజన్ అభివృద్దే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం…కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నూతనంగా వేసిన సీసీ. రోడ్లను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ. రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి…

గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం

బాపట్ల జిల్లా కొరిశపాడు హి మండలంలో మార్చ్ 10న ఆదివారం నాడు జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు…

You cannot copy content of this page