శంకర్పల్లి ప్రధాన చౌరస్తాయందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి

Spread the love

శంకర్పల్లి ప్రధాన చౌరస్తాయందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా పూల మాలలతో ఆయనకు నివాళులు అర్పించినాము ఈ సందర్భంగా మూడ నమ్మకాల నిర్మూలన సంఘం(MNS) రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అయిన బండారి బాలకిషన్ మాట్లాడుతూ సమాజంలో సాంఘిక దురాచారాలుగా సామాజిక రుక్మతలుగా కొనసాగిన మూఢనమ్మకాలు మనుషుల పట్ల వివక్షత ఆడవారి పట్ల అమానుషత్వం మరియు బాల్య వివాహాలు నిర్మూలించడానికి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు సమాజాన్ని సత్య శోధక సంస్థలు నడిపినారు స్త్రీలకు విద్యను నేర్పించేందుకు అనేక కార్యక్రమాలు కొనసాగించినారు అని తెలిపినారు

Related Posts

You cannot copy content of this page